విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ విడుదల
ఛార్జీల మోత ఇలా ఉండనున్నది
విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి విడుదల చేశారు. దీని ప్రకారం కరెంట్ ఛార్జీల కొత్త టారీఫ్ ఈ విధంగా ఉండనున్నది. గృహ అవసరాలకు మూడు కేటగిరి లు గా వినియోగదారుల విభజన చేపట్టారు.
A.గ్రూప్
75 యూనిట్ ల కంటే తక్కువవినియోగదారులు. 0-50 యూనిట్ కి రూ.1.45
51-75 యూనిట్ లకు
రూ.2.60
B.గ్రూప్
75 నుంచి 225 యూనిట్ల వినియోగం
0-50 వరకు రూ.2.60
51-100 రూ.2.60
101-200 రూ.3.60
201-225 రూ.6.90
C. గ్రూప్
225 యూనిట్ల పైబడిన వినియోగదారులు.
0-50 రూ.2.65
51-100 రూ.3.35
101-200 రూ.5.40
201-300 రూ.7.10
301-400 రూ.7.95
401-500 రూ.8.50
500 యూనిట్లకు మించి రూ.9.90
ఇదిలావుంటే గృహ వినియోగ దారునికి ఇకపై కనీస చార్జీలు ఉండవు. ఆ స్థానంలో ఒక కిలో వాట్ కి పది రూపాయలు చార్జీ ఉంటుంది. ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట చార్జీలు ఉండవు. 500 యూనిట్ లకు మించి వినియోగించే వారికి స్మార్ట్ మీటర్లు ఆప్ట్ చేసుకునే అవకాశం...
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: