పాఠశాల సంసిద్ధత కార్యక్రమం
ఆరు వారాల పాటు నిర్వహించండి
పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమీషనర్ వి. చిన్న వీరభద్రుడు ఐ.ఏ.ఎస్.
(జానో జాగో వెబ్ న్యూస్ _విజయవాడ బ్యూరో)
ఈ నెల 1వ తేదీ నుంచి అక్టోబర్ 8 వరకు ఆరు వారాల* పాటు సంసిద్ధతా కార్యక్రమం నిర్వహించ వలెను అని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇది.
>విద్యార్థుల యొక్క స్థాయిని పాఠశాల ప్రారంభం లో నిర్వహించిన బేస్ లైన్ పరీక్ష ఆధారంగా నిర్ధారించుకొన వలెను అని సూచించింది.
> కార్యక్రమ నిర్వహణకు జిల్లా సాధారణ పంపిణీ సరఫరా చేయబడిన వర్క్ బుక్ లను ఉపయోగించడం వలెను.
స్నేహపూర్వక వాతావరణం కల్పించడం*
> పాఠశాలలోని వివిధ రకాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని ముఖ్యంగా నాడు-నేడు ద్వారా అభివృద్ధి చెందినటువంటి పాఠశాలలు.. విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చేయవలెను.
- మండల విద్యాశాఖ అధికారి ఎం రాందాస్ నాయక్
బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం*
> ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని నివాస ప్రాంతాలలో, క్లస్టర్ రీసోర్స్ పర్సన్ సహకారంతో.. బడిబయట విద్యార్థులను గుర్తించి వారందరూ బడిలో చేరునట్లుగా చూడవలెను.
మునగాల చంద్రశేఖర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం.
> కోవిడ్ SOP పాటించడం*
పాఠశాల ప్రాంగణంలో తప్పనిసరిగా కోవిడ్ SOP ను అనుసరించవలెను.
> పాఠశాల లో సిబ్బంది లేదా విద్యార్థులకు ఎవరికైనా కోవిడ్ సోకినట్లయితే వెంటనే సదరు సమాచారాన్ని *తప్పనిసరిగా* మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తెలియజేయవలెను .
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: