భూ అక్రమాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం
12 వీఆర్ఓలు...ఒ కంప్యూటర్ ఆపరేటర్ విదుల నుంచి తొలగింపు
ఉత్వర్వులు జారీ చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్
ప్రకాశం జిల్లా కలెక్టర్. ప్రవీణ్ కుమార్
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ, మండలాల వారిగా భూ అక్రమాలకు పాల్పడి, వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టిన ఆరోపణల నేపధ్యంలో కొంతమంది అధికారులతో పాటు 12 మంది వి.ఆర్.ఓ.లను, ఓ కంప్యూటర్ ఆపరేటర్ ను విధుల నుంచి తొలగిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
సస్పెండ్ అయిన వారిలో...
మార్కాపురం-2- వి.ఆర్.ఓ.ఎస్.శ్రీనివాస రెడ్డి
“. “. -3- కె. రాజశేఖర్ రెడ్డి
“ “. -4- ఎమ్. కోటయ్య
గజ్జలకొండ-1-జి. శ్రీనివాస రెడ్డి
గజ్జలకొండ-2-వై. గోవింద రెడ్డి
పెద్ద యాచవరం ఎస్.కె. కాశీమ్ వలీ
నాయుడుపల్లి — వై. కాశివిశ్వేశర రెడ్డి
రాయవరం - జి. సుబ్బారెడ్డి
ఇడుపూరు - వి.వి. కాశిరెడ్డి
కోలభీమునిపాడు - ఐ. చలమారెడ్డ్
చింతకుంట, బడేఖాన్ పేట - డి. మస్తాన్ వలి కొండెపల్లి,
క్రిష్ణాపురం-ఎమ్.రామచంద్రారావు
భూపతిపల్లి- పి. మల్లికార్జున
చింతకుంట విలేజ్ సర్వేయర్ ఎమ్.విష్ణుప్రసన్న కుమార్,
,. పి. నాగరాజు డేటా ఆపరేటర్.
సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి