పేద ముస్లింల కోసం సామూహిక వివాహాలు

ఈ తరహా వివాహం చేసుకొన్న వారికి రూ.30వేల ఆర్థిక సహాయం

నశ్యం ఖుద్దూస్ వెల్లడి


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

అగస్టు నెల 7వ తేదిన నంద్యాలలోని అంజుమన్ షాదిఖానాలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఇందుకోసం జులై నెల 31నాటికి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల అంజుమన్ లో ధరఖాస్తులు తీసుకోవాలన్నారు. వధూవరుల ఆధార్, ఫోటోలు జత చేసి దరఖాస్తు ఫారంను పూర్తి చేసిఇవ్వాలని సూచించారు. వధువు నంద్యాలకు చెంది వారై 18 ఏండ్లు నిండి ఉండవలెనని తెలిపారు. వివాహం రోజే రూ.30,000/-నగదు చెక్కు ఇవ్వబడునని ఖుద్దూస్ తెలిపారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: