మా అభ్యర్థిని గెలిపించండి
సీపీఎం నేతల ప్రచారం
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)
జూపాడు బంగ్లా మండలం సిపిఎం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ఓర్సు శ్రీనివాసులు గెలిపించాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలతో మాట్లాడిన ఆ నేతలు తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు నాయకులు, పక్కీర్ సాహెబ్, బెస్త రాజు రామ్ రెడ్డి, ఇ రజిత వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: