కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి
తహసీల్లార్ కు వినతి
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
కరోనా బాధితుల సహాయార్థం అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యాచరణ-కోవిడ్ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తిహిందూపురం పట్టణంలోని అల్ హిలాల్ ప్రాంగణంలో ప్రస్తుత కోవిడ్ మహమ్మారి బాధితులను ఆదుకోవడం కోవిడ్ బాధితులకు బాసటగా నిలబడదాం అనే ఆచరణాత్మక కార్యాచరణ ను సిద్ధం చేశారు ఈ కార్యక్రమాన్ని ముస్లిం నగారా అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షత వహించగా కన్వీనర్ గా ఆవాజ్ ఇంతియాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక జేశారు ప్రతిరోజు బాలాజీ మనోహర్ వారి కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించేలా కోవిడ్ బాధితులకు బాసటగా వారి కుటుంబానికి ఆదుకునే వారు నిత్యావసర వస్తువులు బియ్యము నూనె చక్కెర గోధుమ పిండి ఇంతియాజ్ ని సంప్రదించి చేర్పించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నాయకులు బాలాజీ మనోహర్. సంపత్.తెలుగుదేశం నాయకులు డీఈ. రమేష్.ఎం ఐ ఎం నాయకులు రియాజ్.లైఫ్ వరల్డ్ఉదయ్ కుమార్.చైతన్య గంగిరెడ్డి.టైలర్ యూనియన్ జబీ.సెల్ ఫోన్ యూనియన్ ఇబ్రాహీం. అల్ మదట్ ముజ్జు.బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు.ఆర్సీపీ నాయకులు శ్రీనివాసులు తదితరులు తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
Post A Comment:
0 comments: