కొత్త సభ్యులను,,

సన్మానించిన న్యాయవాదులు 

నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

నాంపల్లి కోర్టు ప్రధాన బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో శుక్రవారంనాడు కొత్తగా ఎన్నికైన సభ్యులను సన్మానించారు. శాలువాతో, పూలదండలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ న్యాయవాదులు సైతం పాల్గొని సభ్యులందరినీ సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలతో కూడిన జట్టు సమిష్టిగా అభివృద్ది వైపు కృషి చేయాలని  ఆకాంక్షించారు. ఉపాధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, లక్ష్మినారాయణ, ఆనంద్ గౌడ్ ట్రేజరర్, స్పోర్ట్స్ వెంకటేష్, లక్ష్మణ్ గంగా,  ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎనిమిది మందినీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 




 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. నాంపల్లి కోర్టు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: