మోడీ ప్రజలకు ఇచ్చిన భరోసా హర్షణీయం 

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న వేల జాతినుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం ప్రజల్లో మళ్లీ విశ్వాసం నింపిందని బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ భాష  అన్నారు. కరోనసాపై పోరులో క్రమశిక్షణ ముఖ్యమని , సమిష్టి పోరాటం ద్వారా  ఎదుర్కోవాలని అని పిలుపునిచ్చి దేశ ప్రజలకు మళ్లీ భరోసా కల్పించారని ఆయన కొనియాడారు.  ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా సమస్యను అధిగమించగలమని ప్రధాని స్పష్టం చేశారని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగు పరుస్తామని దేశ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా క్రమశిక్షణ పాటించాలని వైరస్ పై సమిష్టిగా పోరాడాలని మోడీ సందేశాన్ని దేశ ప్రజలంతా పాటించాలని సయ్యద్ ముక్తార్ భాషా కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: