అమర్నాథ్ కు ఆశ్రునివాళి
మఫీషియల్ జర్నలిస్ట్స్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అంగిరేకుల సాయిలు
జర్నలిస్ట్ అమర్నాథ్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
ప్రెస్కౌన్సెల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, జర్నలిస్టు హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన సీనియర్ జర్నలిస్టు అమర్నాథ్ ను కరోనా వైరస్ పొట్టనపెట్టుకోవటం అంత్యంత విషాదకరమని మఫీషియల్ జర్నలిస్ట్స్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అంగిరేకుల సాయిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇరవై రోజులుగా ఆయన మృత్యువుతో పోరాడుతూ ఈ రోజు నిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.యూనియన్ సీనియర్ సభ్యుడైన అమర్నాథ్ సార్ అకాల మరణం జర్నలిస్టులకు తీరని లోటు.ఆయన భౌతికంగా లేకున్నా..అందరి మనస్సుల్లో శాశ్వత ముద్రవేసుకున్న ఆయనకు నా కన్నీటి నివాళి. అని ఆయన పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: