ఇమాం హజరత్ అబ్దుల్ ఖాదిర్ మౌలానా కన్నుమూత
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
అహ్ల్ సున్నతుల్ జమాత్ రాష్ట్ర అద్యక్షులు , విజయవాడ జుమ్మా మసీదు ఖతీబ్ ఔర్ ఇమాం హజరత్ అబ్దుల్ ఖాదిర్ మౌలానా కన్నుమూశారు. అనారోగ్యం తో చికిత్స పొందుతూ దివంగతులయ్యరు . అయనకు చేయించిన కోవిద్ పరీక్షలలో నెగిటివ్ వచ్చింది . డాక్టర్లు సహజమరణంగానే సర్టిఫై చేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: