మినీ ట్రక్ ఇంటర్వ్యూలకు 35 మంది హాజరు
( జానో-జాగో వెబ్ న్యూస్ _తర్లుపాడు ప్రతినిధి)
స్థానిక ఎంపీడీవో శుక్రవారం ఎంపీడీవో ఎస్ నరసింహులు అధ్యక్షతన మినీ ట్రక్ ఇంటర్వ్యూలను నిర్వహించారు ఈ ఇంటర్వ్యూ లకు మొత్తం 48 మంది దరఖాస్తు చేసుకోగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూ లకు 35 మంది మాత్రమే హాజరయ్యారు ఈ ఇంటర్వ్యూ లకు బ్యాంకు అధికారులతో పాటు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కార్యాలయ సిబ్బంది ఇంటర్వ్యూ వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: