శివ నామస్మరణ తో కనువిందుగా
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల్ తర్లుపాడు గ్రామంలో సోమవారంనాడు నీలకంటేస్వరస్వామి దేవాలయం లో శివ నామస్మరణ తో భక్తులతో కనువిందుగా మారింది. ఈరోజు కార్తీకసోమవారం పైగా కార్తీకపౌర్ణమి కావడంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వేకువజామున వచ్చి కార్తీకదీపాలు వెలిగించి దేవుడిని దర్శనం చేసుకొన్నారు. ఆలయ అర్చకులు థిస్. పవన్ కుమార్ శర్మ గారు దీప ధూప అభిషేకాలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు అభిషేకాలు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఇఓ ఈడ్గుల చెన్నకేశవ రెడ్డి గారు ఆలయ ధర్మ కర్త నేరెళ్ల శంకర్ గారి పర్యవేక్షణ లో ఘనంగా పూజలు నిర్వహించారు.
Post A Comment:
0 comments: