మంత్రి ఎర్రబెల్లి దంపతులతో ...
సినీ నిర్మాత దిల్ రాజు దంపతుల భేటీ
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులని సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు శుక్రవారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో కలిశారు. ఈ సందర్భంగా దిల్ రాజు దంపుతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-/ఉషా దయాకర్ రావు దంపతులు పెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారికి నూతన పట్టు వస్త్రాలను బహూకరించారు. దిల్ రాజు పెళ్ళి తర్వాత ఈ ఇరువురి దంపతులు కలుసుకోలేకపోయారు. అనుకోకుండా కలుసుకోవడంతో అప్యాయతలను పంచుకున్నారు.
Post A Comment:
0 comments: